Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి!

ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్‌ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్‌ ను ఢీకొట్టింది.

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
New Update

Tirupati: ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్‌ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్‌ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒడిశా కి చెందిన బఫూన్‌ఖాన్‌(22), రాజాసింగ్‌(23), సుఖ్‌దేవ్‌ సింగ్‌(21) లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా స్థానికంగా ఉన్న అట్టల పరిశ్రమలో పనిచేస్తున్న వీరు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Also read: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌!

#odisa #ap #road-accident #3-dead #tirupati
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe