Road Accident in Uttar Pradesh Chitrakoot: ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షాను డంపర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి!
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో రిక్షాను డంపర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయ పడ్డారు.
Translate this News: