వరంగల్లో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా కారు ఇసుక లారి ఢీ కున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు అక్కడిక్కడే మృతు చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హనుమకొండలోని ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. By V.J Reddy 22 Dec 2023 in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి Warangal Road Accident: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండలోని ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎదురెదురుగా ఢీకున్న కారు ఇసుక లారి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగరంకు చెందిన నలుగురు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం. అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16) గా గుర్తింపు. గాయపడ్డ మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవి లను చికిత్స కోసం ఎంజీఎం హస్పత్రికి తరలించారు. మృత దేహాలు ఎంజీఎం మార్చురీకి తరలించారు. ALSO READ: నేడు భారత్ బంద్… మావోయిస్టుల పిలుపు #warangal-road-accident #four-people-died #road-accident #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి