Accident : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..బోల్తాపడ్డ ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు!

కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానాకు చెందిన ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

New Update
Accident : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..బోల్తాపడ్డ ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు!

Bus Accident : కర్నూలు జిల్లా (Kurnool District) కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానా (Haryana) కు చెందిన ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) బోల్తా పడింది. బస్సు హైదరాబాద్‌ నుంచి బళ్లారికీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు.

వీరిలో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ నిద్ర మత్తులో బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read: బంగాళాఖాతంలో మరో తుఫాన్‌!

Advertisment
తాజా కథనాలు