Accident : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు అక్కడికక్కడే మృతి చెందారు. హర్యానాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
/rtv/media/media_files/2024/12/01/yG8Vsa9tIJAK0NvQvEst.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/bus.jpg)