హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ మీద కేసులను 3071 సార్లు వాయిదా వేసిందని, అందువల్ల ఈ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కోరుతూ సుప్రీంకోర్టులో రఘురామరాజు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద శుక్రవారం విచారణ జరుగనుంది. జగన్ కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ కేసులను సీబీఐ కోర్టు 3071 సార్లు వాయిదావేసింది. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చింది.
పూర్తిగా చదవండి..AP politics:జగన్ కేసుల్లో జాప్యం అంటూ ఆర్ఆర్ఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్-ఎల్లుండి విచారణ
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకు పంపించాలని పట్టుబట్టారు రఘురామ కృష్ణంరాజు . జగన్ కేసుల విచారణలో తీవ్రజాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు.
Translate this News: