మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీల నేతలు ఎన్నికల రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆర్థికాభివృద్ధి హైప్ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన హెచ్చరించారు. దేశం దాని సామర్థ్యాన్ని చేరుకునేందుకు నిర్మాణాత్మక సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
పూర్తిగా చదవండి..Lok sabha Elections: ఎన్నికల తర్వాత దేశం ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు అదే: మాజీ ఆర్బీఐ గవర్నర్
ఆర్థికాభివృద్ధి హైప్ను నమ్మి భారత్ పెద్ద తప్పు చేస్తోందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అతిపెద్ద సవాలు విద్యా వ్యవస్థ, శ్రామికుల నైపుణ్యాలను మెరుగుపర్చడమే అని అన్నారు.
Translate this News: