AP: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు వెళ్తారు.
పూర్తిగా చదవండి..Modi: ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 12న విజయవాడ కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. అనంతరం భువనేశ్వర్ పర్యటనకు వెళ్లనున్నారు.
Translate this News: