Nara Lokesh Maha Kumbh Photos: ఫ్యామిలీతో నారా లోకేష్ పుణ్యస్నానాలు.. మహా కుంభమేళ ఫోటోలు వైరల్!

మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీతో మహాకుంభమేళా సందర్శించారు. అక్కడ త్రివేణి సంగమంలో భార్య, కొడుకుతో కలిసి పుణ్య స్నానాలు ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
తాజా కథనాలు