Telangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు

నల్గొండ జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.

Telangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు
New Update

రాష్ట్రంలో గంజాయి భూతం కలకలం రేపుతోంది. చాలామంది యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 12 నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు.

Also read: విషాదం.. గంటల వ్యవధిలోనే అల్లుడు, అత్త మృతి

#telugu-news #telangana-news #ganja
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి