Telangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు నల్గొండ జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. By B Aravind 17 Jun 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి రాష్ట్రంలో గంజాయి భూతం కలకలం రేపుతోంది. చాలామంది యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 12 నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు. Also read: విషాదం.. గంటల వ్యవధిలోనే అల్లుడు, అత్త మృతి #telugu-news #telangana-news #ganja మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి