Bigg Boss: బిగ్ బాస్కు షాక్.. నిర్వాహకులకు నోటీసులు బిగ్బాస్ షో నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర్యాలీ సందర్భంగా పలువురు కంటెస్టెంట్ల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుపైనా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. By Naren Kumar 25 Dec 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bigg Boss Telugu: బిగ్బాస్ షో నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల షో ఫైనల్ అనంతరం జరిగిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా పలువురు కంటెస్టెంట్ల వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుపైనా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అభిమానులు దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ గొడవలపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు ఆదేశించారు. కాగా, ఆయా ఘటనలపై విన్నర్ పల్లవి ప్రశాంత్ సహా పలువురిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి, అనంతరం ప్రశాంత్ బెయిల్ పై విడుదలయ్యారు. #big-boss #nagarjuna #pallavi-prashanth #big-boss-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి