Telangana Tour : తెలంగాణపై బీజేపీ(BJP) అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఏప్రిల్ 30న ప్రధాని మోదీ(PM Modi) రాష్ట్రానికి రానున్నారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) అంధోల్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అలాగే అదేరోజున శేరిలింగంపల్లిలోని ఐటీ ఉద్యోగులతో(IT Employees) ప్రధాని సమావేశమవుతారు. ఇక మే 3న వరంగల్, నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే మే 4న నారాయణపేట్, వికారబాద్ సభల్లో పాల్గొంటారు.
పూర్తిగా చదవండి..PM Modi : తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే
ఏప్రిల్ 30న ప్రధాని మోదీ తెలంగాణను రానున్నారు. సంగారెడ్డి జిల్లా అంధోల్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. మే 3న వరంగల్, నల్గొండ అలాగే మే 4న నారాయణపేట్, వికారబాద్లలో బహిరంగ సభల్లో పాల్గొంటారు.
Translate this News: