PM Modi: కాంగ్రెస్ పార్టీకి ఓ సలహా ఇస్తున్నా: ప్రధాని మోదీ

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లో బీజేపీ గెలిచి 2024 ఎన్నికల విజయానికి ఒక బాటను వేసిందని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓ సలహా ఇస్తున్నానని.. దేశాన్ని బలహీనరపరిచే రాజకీయాలు చేయొద్దన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.

New Update
PM Modi : ఢిల్లీలో రైతుల నిరసన.. ప్రధాని మోడీ కీలక ట్వీట్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మేజార్టీతో గెలవగా.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లో మాత్రం ఓటమిపాలయ్యింది. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. మూడు రాష్ట్రల్లో బీజేపీ గెలిచి 2024 విజయానికి ఒక బాటను వేసిందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓ సలహా ఇస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా దేశాన్ని బలహీనరపరిచే రాజకీయాలు చేయొద్దని హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని వ్యాఖ్యానించారు.

Also read: కేసీఆర్‌ రాజీనామా లేఖను ఆమోదించిన గవర్నర్

Advertisment
తాజా కథనాలు