PM Modi లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాదిలో పర్యటిస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ. మంగళవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. సాంప్రదాయ దుస్తులను ధరించిన ప్రధాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని రాక సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద మంత్రాలను పఠిస్తూ ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు.
పూర్తిగా చదవండి..PM Modi: మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..ఫొటోలు వైరల్..!
రెండురోజుల తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధామంత్రి నరేంద్రమోదీ..మదురైలోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వెళ్లిన ప్రధానికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.మోదీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Translate this News: