New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-06T160026.637.jpg)
ఈ నెల 22 నుంచి పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 23న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్తో భేటీ అయ్యారు.
తాజా కథనాలు