దాయాది దేశమైన పాక్ లో ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తిండి లేక చాలా మంది ఆకలి బాధలతో చనిపోతున్నారు. పాక్ ని ఆర్థిక సంక్షోభం తీవ్రంగా వెంటాడుతుంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కనీసం ఓ కోడిగుడ్డును కూడా కొనలేని పరిస్థితుల్లో పాక్ ప్రజలు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Egg: ఒక్క ఎగ్ రూ.32.. పాకిస్థాన్ లో దారుణ పరిస్థితులు!
పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. పౌష్టికాహారం అయినటువంటి కోడిగుడ్డును కూడా కొనలేని స్థితికి అక్కడి ప్రజలు చేరుకున్నారు. ఎందుకంటే ఒక కోడిగుడ్డు ధర రూ. 32 కి చేరుకుంది.
Translate this News: