ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు మరోవైపు తెలంగాణలో నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో మున్నేరు వాగు (Munneru brook) పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా ( ntr District) నందిగామ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. కీసర వద్ద మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగు సమీప ప్రాంత గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. మరోవైపు అనుకోకుండా వచ్చిన వరదలకు భారీ స్థాయిలో పంటనష్టం వాటిల్లింది. పంటపొలాలను వరదలు ముంచెత్తడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..పొంగిపొర్లుతున్న మున్నేరు వాగు.. జలదిగ్భందంలో గ్రామాలు
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల వల్ల రైతులు తీవ్ర నష్టపోయారు.
Translate this News: