నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతూంటారు. అందులోనూ వేసవి కాలంలో పండ్ల రసాలు, మజ్జిగ, నీరు వంటివి ఎక్కువగా తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ మోతాదుకు మించి తాగితే.. నీళ్లు కూడా విషం అవుతాయనే విషయం మీకు తెలుసా?. ఏదైనా అతిగా తీసుకుంటే మన ప్రాణాలకే ముప్పు. అది నీళ్లైనా సరే. తాజాగా ఓ మహిళ అతిగా నీళ్లు తాగి.. ప్రాణాలు కోల్పోయింది. ఏంటి షాక్ అయ్యారా? నిజమేనండి. అమెరికాకు చెందిన ఓ 35 ఏళ్ల మహిళ.. ఎండ వేడిని భరించలేక.. 20 నిమిషాల్లో రెండు లీటర్ల నీళ్లు తాగింది. అనంతరం ప్రాణాలు కోల్పోయింది.
పూర్తిగా చదవండి..బీకేర్ ఫుల్.. నీళ్లు అతిగా తాగి మరణించిన మహిళ
అమెరికాలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. భయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన యాష్లే సమ్మెర్స్ అనే మహిళ.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లింది. ఎండ వేడిని భరించలేక ఆమె డీహైడ్రేట్ కు గురయ్యింది. దీంతో కేవలం 20 నిమిషాల్లోనే రెండు బాటిల్స్ నీరు తాగేసింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే తనకు తలనొప్పిగా, వికారంగా, నీరసంగా ఉందని..
Translate this News: