బీకేర్ ఫుల్.. నీళ్లు అతిగా తాగి మరణించిన మహిళ
అమెరికాలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. భయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఇండియానాకు చెందిన యాష్లే సమ్మెర్స్ అనే మహిళ.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లింది. ఎండ వేడిని భరించలేక ఆమె డీహైడ్రేట్ కు గురయ్యింది. దీంతో కేవలం 20 నిమిషాల్లోనే రెండు బాటిల్స్ నీరు తాగేసింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే తనకు తలనొప్పిగా, వికారంగా, నీరసంగా ఉందని..
By E. Chinni 06 Aug 2023
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి