BREAKING : 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా

18వ లోక్ సభ స్పీకర్‌గా ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి సురేష్ పై ఆయన గెలుపొందారు. ఓం బిర్లాకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

New Update
BREAKING : 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా

BJP MP Om Birla : 18వ లోక్ సభ స్పీకర్‌గా ఎన్డీయే (NDA) బలపరిచిన అభ్యర్థి ఓం బిర్లా (Om Birla) ఎన్నికయ్యారు. వరుసగా రెండసారి లోక్ సభ స్పీకర్ (Lok Sabha Speaker) గా ఎన్నికయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి సురేష్ పై ఆయన గెలుపొందారు. మూజువాణి ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు.  ఓం బిర్లాకు ప్రధాని మోదీ (PM Modi), ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను మోదీ, రాహుల్ గాంధీ కూర్చోబెట్టారు. రాజస్థాన్ కోటా నుంచి ఓం బిర్లా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు ఓం బిర్లా.

Also Read : నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు

Advertisment
తాజా కథనాలు