Rythu Runa Mafi : తెలంగాణ (Telangana) లో ఆగస్టు 15 వ తేదీలోపు రూ. 2లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం (Revanth Sarkar) రెడీ అవుతుంది. అర్హులైన వారికే రుణమాఫీని అందించేందుకు అధికారులు ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు. ఇందుకోసం వారు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Telangana : రూ. 2 లక్షల రుణమాఫీ పై అలర్ట్.. వారికి మాత్రమే !
తెలంగాణలో ఆగస్టు 15 వ తేదీలోపు రూ. 2లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇందుకోసం వారు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తుంది.
Translate this News: