హిందువులకు నవరాత్రులకు ఇచ్చే ప్రముఖ్యత చాలా గొప్పది. పవిత్రమై రోజులుగా భావించే ఈ నవరాత్రుల(Navaratri)ను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ 9 రోజులను అత్యంత పవిత్రమైన డేస్గా భావిస్తారు. శక్తికి మూలం దుర్గా మాత. ఈ అమ్మవారిని తొమ్మిది విభిన్న రూపాల్లో పూజించే రోజులు ఇవే. సాధారణంగా నవరాత్రి సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. దీనిని శారదీయ నవరాత్రి అని పిలుస్తారు. ఈ సంవత్సరం, శారదీయ నవరాత్రులు ఇవాళ్టి(అక్టోబర్ 15) నుంచి మొదలవుతున్నాయి. ఇవి దసరాతో అంటే అక్టోబర్ 24 వరకు కొనసాగుతాయి. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి, దసరా అంటారు.
పూర్తిగా చదవండి..Navaratri: అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు.. నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు..!
ఇవాళ్టి(అక్టోబర్ 15) నుంచి దేవీ శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి దసరాతో అంటే అక్టోబర్ 24 వరకు కొనసాగుతాయి. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి, దసరా అంటారు. విజయవాడలో దుర్గమ్మను తొలిరోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు.
Translate this News: