Ayodhya Ram Mandir : అయోధ్యలో డేగ కళ్లతో నిఘా.. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బంది
అయోధ్యలో జనవరి 22 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఏటీఎస్, ఎస్టీఎఫ్, పీసీఎస్, యూపీఎస్ఎఫ్, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది అయోధ్యలో రక్షణ బాధ్యతలు చూస్తున్నారు.