/rtv/media/media_files/2025/04/16/a2Aysv8LEybke2TC8nZJ.jpg)
Supreme Court
Supreme Court Sri Lankan Refugees Case: భారత్ లో(India) తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ ఏం ధర్మశాల కాదంటూ వ్యాఖ్యానించింది. వారంతా వెంటనే దేశాన్ని వీడాలని తేల్చిచెప్పింది. "భారతదేశానికి ప్రపంచ నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలా? మేము 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాము. ఇండియా ఏం అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీయులను అలరించగల ధర్మశాల కాదు" అని జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం వాఖ్యనించింది. ఆర్టికల్ 19 కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
India is not a "dharamshala" that can entertain refugees from all over the world : Supreme Court
— Homer_Alt (@Gooner_Homer) May 19, 2025
The influx of waves of Kuki refugees into Manipur coincides with the military coup in Myanmar.
Myanmar has experienced three major military coups since gaining independence from… https://t.co/WP2rcTVnyk pic.twitter.com/WG2ysddmSb