Supreme Court Sri Lankan Refugees Case: ఇదేం ధర్మశాల కాదు.. శ్రీలంక శరణార్థులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత్ లో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్  ఏం ధర్మశాల కాదంటూ వ్యాఖ్యానించింది

New Update
Supreme Court

Supreme Court

Supreme Court Sri Lankan Refugees Case: భారత్ లో(India) తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. శ్రీలంక తమిళ జాతీయుడి నిర్బంధంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్  ఏం ధర్మశాల కాదంటూ వ్యాఖ్యానించింది. వారంతా వెంటనే దేశాన్ని వీడాలని తేల్చిచెప్పింది. "భారతదేశానికి ప్రపంచ నలుమూలల నుండి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వాలా? మేము 140 కోట్ల మందితో ఇబ్బంది పడుతున్నాము. ఇండియా ఏం అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీయులను అలరించగల ధర్మశాల కాదు" అని జస్టిస్ కె వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం వాఖ్యనించింది.  ఆర్టికల్ 19 కింద స్థిరపడే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.  

Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు