BIG BREAKING: రీహబిలిటేషన్‌ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్.. నలుగురు చిన్నారులు మృతి

యూపీలో విషాదం చోటుచేసుకుంది.  లక్నో రీహబిలిటేషన్‌ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. పుడ్ పాయిజన్‌తో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు ఆస్పత్రికిలో చికిత్స అందిస్తున్నారు

New Update
up crime

up crime

UP crime: యూపీలో విషాదం చోటు  చేసుకుంది. లక్నో రీహబిలిటేషన్‌ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. పుడ్ పాయిజన్‌తో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు వివిధ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు

( crime news | latest-news | telugu-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు