పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. '' పోలవరానికి ఉరి వేస్తున్నారు. సరైన సమయంలో మేము ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడానికి చంద్రబాబు చేసిన తప్పులే కారణమని చెప్పాను. పోలవరాన్ని భ్రష్టు పట్టించి కేవలం బ్యారేజీగా చేసేందుకు కూటమీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ గొప్పదని చంద్రబాబు మోసం చేశారు.
పోలవరాన్ని సర్వనాశనం చేయబోతున్నారు. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అసలు కంటే కొసరు ఎక్కువ మాట్లాడారు. 194 టీఎంసీల నిల్వ సామార్థ్యం నిర్మిస్తేనే పూర్తి ఫలితాలు దక్కుతాయి. 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి అవగాహన లేకుండా రామానాయుడు మాట్లాడుతున్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే నిర్మాణం చేస్తారు. ప్రాజెక్టు మాన్యువల్ ప్రకారం పోలవరం కూడా దశల వారీగానే నిర్మాణం చేస్తారు. నాలుగు దశల్లో నిర్మాణం ఖర్చు ఏ దశలో ఎంత అవుతందని కేంద్రం అడిగింది.
దశల వారీగా నిర్మాణ ఖర్చు ఎంత అని మాత్రమే పంపించాము. చంద్రబాబు సీఎం అయిన తర్వాత 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం క్యాబినెట్ ఒప్పుకుంది. దశల వారీగా ఎంతెంత నిధులు అవసరమవుతాయో ఆ నిధులు విడుదల చేసేందుకు పీబీఐ ఒప్పుకుంది. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఫస్ట్ ఫేజ్ నిర్మాణం గురించి మాత్రమే ఉంది. సెకండ్ ఫేజ్ గురించి క్యాబినెట్ నోట్లో లేదు. ఆ తర్వాత రాష్ట్రానికి రాసిన లేఖలో కూడా సెకండ్ ఫేజ్ గురించి లేదు. దీన్ని బట్టి పోలవరం ఎత్తు 41.15 అడుగుల వరకే అని అర్థం అవుతుంది. పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని ప్రధాని మోదీ చేత లేదంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పించాలని'' మంత్రి అంబటి అన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై అంబటి రాంబాబు సంచలన కామెంట్స్
పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. '' పోలవరానికి ఉరి వేస్తున్నారు. సరైన సమయంలో మేము ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడానికి చంద్రబాబు చేసిన తప్పులే కారణమని చెప్పాను. పోలవరాన్ని భ్రష్టు పట్టించి కేవలం బ్యారేజీగా చేసేందుకు కూటమీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ గొప్పదని చంద్రబాబు మోసం చేశారు.
Also Read: లైంగికదాడి ఆరోపణలపై స్పందించిన నాగార్జున.. టెస్టులకు సిద్ధం అంటూ!
పోలవరాన్ని సర్వనాశనం చేయబోతున్నారు. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అసలు కంటే కొసరు ఎక్కువ మాట్లాడారు. 194 టీఎంసీల నిల్వ సామార్థ్యం నిర్మిస్తేనే పూర్తి ఫలితాలు దక్కుతాయి. 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి అవగాహన లేకుండా రామానాయుడు మాట్లాడుతున్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే నిర్మాణం చేస్తారు. ప్రాజెక్టు మాన్యువల్ ప్రకారం పోలవరం కూడా దశల వారీగానే నిర్మాణం చేస్తారు. నాలుగు దశల్లో నిర్మాణం ఖర్చు ఏ దశలో ఎంత అవుతందని కేంద్రం అడిగింది.
Also Read: రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా జాబ్స్.. రూ.50వేల జీతం, అర్హులు ఎవరంటే?
దశల వారీగా నిర్మాణ ఖర్చు ఎంత అని మాత్రమే పంపించాము. చంద్రబాబు సీఎం అయిన తర్వాత 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం క్యాబినెట్ ఒప్పుకుంది. దశల వారీగా ఎంతెంత నిధులు అవసరమవుతాయో ఆ నిధులు విడుదల చేసేందుకు పీబీఐ ఒప్పుకుంది. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఫస్ట్ ఫేజ్ నిర్మాణం గురించి మాత్రమే ఉంది. సెకండ్ ఫేజ్ గురించి క్యాబినెట్ నోట్లో లేదు. ఆ తర్వాత రాష్ట్రానికి రాసిన లేఖలో కూడా సెకండ్ ఫేజ్ గురించి లేదు. దీన్ని బట్టి పోలవరం ఎత్తు 41.15 అడుగుల వరకే అని అర్థం అవుతుంది. పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని ప్రధాని మోదీ చేత లేదంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పించాలని'' మంత్రి అంబటి అన్నారు.
Aadhaar update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!
ఇప్పటి నుంచి ఐదేళ్ల దాటిన పిల్లలకు స్కూల్లోనే ఆధార్ కార్డు అప్డేషన్ చేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Election Commission: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం.. ’52 లక్షల ఓటర్ల తొలగింపు’
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
Bangladesh: భారత్కు బద్ధ శత్రువుగా మారుతున్న బంగ్లాదేశ్.. 10 షాకింగ్ పరిణామాలు!
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ముహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Supreme Court: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
Air India Flight: ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Viral Video: పొలంలో నాట్లు వేసిన రింకూ సింగ్కు కాబోయే భార్య.. ఎంపీ వీడియో వైరల్
ఆమెను "జమీన్ కీ బేటీ" (భూమి పుత్రిక) అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Aadhaar update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!
🔴Live News Updates: ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
MP Midhun Reddy : ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. స్పాట్లో 15 మంది..!
Election Commission: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం.. ’52 లక్షల ఓటర్ల తొలగింపు’