BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్!

జమ్ము కశ్మీర్‌లో బుధవారం కాల్పులు కలకలం రేపాయి. కిష్త్వార్ ఛాత్రు ఏరియాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషె-ఎ-ముహమ్మద్‌ ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు, CRPF జవాన్లు ఈ  ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

New Update
V BREAKING

పాకిస్తాన్ సరిహద్దు జమ్ము కశ్మీర్‌లో బుధవారం కాల్పులు కలకలం రేపాయి. కిష్త్వార్ ఛాత్రు ఏరియాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషె-ఎ-ముహమ్మద్‌ ఉగ్రవాదులు హతమైనట్లు భద్రతా బలగాలు అంచనా వేశాయి. ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు, CRPF జవాన్లు ఈ  ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు