ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి మరో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని.. తాము పాకిస్థాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. పాకిస్థాన్ భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు యత్నించదన్నారు. కానీ పాక్ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్ ఎయిర్ ఢిఫెన్స్ యూనిట్లను ధ్వంసం చేసిందని చెప్పారు. '' నిన్న పాకిస్థాన్ ఆర్మీ భారత్లోని చాలా ప్రాంతాల్లో వైమానిక దాడులకు యత్నించింది. కానీ ఈ దాడులను మన భద్రతా వ్యవస్థ తిప్పికొట్టింది.
Also Read: పాకిస్తాన్కు చుక్కలు చూపించిన రష్యా S-400.. ఎలా పని చేస్తోందో తెలుసా?
పాకిస్థాన్కు చెందిన చాలావరకు ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్స్ను కూడా భారత్ ధ్వంసం చేసింది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టన్ నాశనమయ్యింది. LOC వెంట పాక్ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 16 మంది పౌరులు మృతి చెందారు. భారత్ ఇప్పుడు గట్టిగా బదులిస్తోంది. పాకిస్థాన్.. క్షిపణులు డ్రోన్లతో శ్రీనగర్, జమ్మూ, పంతాన్కోట్, అమృత్సర్, జలంధర్, భాటిం, చండిఘర్, భూజ్ తదితర ప్రాంతాలపై దాడులు చేసేందుకు యత్నించింది. ఈ దాడులను మన రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. పాక్ క్షిపణి, డ్రోన్ శిథిలాలను స్వాధీనం చేసుకుటున్నామని'' సోఫియా ఖురేషీ అన్నారు.
telugu-news | rtv-news
BIG BREAKING: పాక్ దాడులను తిప్పికొట్టాం.. కల్నల్ సోఫియా ఖురేషీ సంచలన వ్యాఖ్యలు
ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి మరో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని.. తాము పాకిస్థాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. పాక్ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టిందని స్పష్టం చేశారు.
ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి మరో కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని.. తాము పాకిస్థాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. పాకిస్థాన్ భారత మిలిటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు యత్నించదన్నారు. కానీ పాక్ క్షిపణులను భారత సైన్యం తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్ ఎయిర్ ఢిఫెన్స్ యూనిట్లను ధ్వంసం చేసిందని చెప్పారు. '' నిన్న పాకిస్థాన్ ఆర్మీ భారత్లోని చాలా ప్రాంతాల్లో వైమానిక దాడులకు యత్నించింది. కానీ ఈ దాడులను మన భద్రతా వ్యవస్థ తిప్పికొట్టింది.
Also Read: పాకిస్తాన్కు చుక్కలు చూపించిన రష్యా S-400.. ఎలా పని చేస్తోందో తెలుసా?
పాకిస్థాన్కు చెందిన చాలావరకు ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్స్ను కూడా భారత్ ధ్వంసం చేసింది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టన్ నాశనమయ్యింది. LOC వెంట పాక్ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇప్పటిదాకా 16 మంది పౌరులు మృతి చెందారు. భారత్ ఇప్పుడు గట్టిగా బదులిస్తోంది. పాకిస్థాన్.. క్షిపణులు డ్రోన్లతో శ్రీనగర్, జమ్మూ, పంతాన్కోట్, అమృత్సర్, జలంధర్, భాటిం, చండిఘర్, భూజ్ తదితర ప్రాంతాలపై దాడులు చేసేందుకు యత్నించింది. ఈ దాడులను మన రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. పాక్ క్షిపణి, డ్రోన్ శిథిలాలను స్వాధీనం చేసుకుటున్నామని'' సోఫియా ఖురేషీ అన్నారు.
telugu-news | rtv-news
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉందని, సైన్యం ఏడాది పొడవునా అప్రమత్తంగా ఉండాలని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | నేషనల్
Viral Video: ట్రెండ్ సెట్ చేద్దామని నడి రోడ్డు మీద కారుపై డ్యాన్స్.. చివరకు ఏమైందంటే?
సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలా మంది సాహసం చేసి మరి చేస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Success Story: 18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
అనుకున్న లక్ష్యాన్ని జీవితంలో సాధించాలంటే వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
YouTube Diet : కొంపముంచిన ఫ్రూట్ జ్యూస్ డైట్..యూట్యూబ్ వీడియోలు చూసి
తమిళనాడులో దారుణం జరిగింది. యూట్యూబ్ చూసి మూడు నెలలుగా ఫ్రూట్ జ్యూస్ డైట్ ఫాలో అయిన ఓ యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. Short News | Latest News In Telugu | నేషనల్
Layoffs: ఐటీ ఉద్యోగులకు ఊహించని షాక్.. ఆ ప్రముఖ కంపెనీలో 25 వేల మంది ఔట్!
ఈ మధ్య ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
Prison: ఎంతకి తెగించావ్ రా, జైలు గోడ దూకి పరారైన ఖైదీ.. చివరికి ఊహించని షాక్
2011లో కేరళలో ఓ హత్యాచార కేసు సంచలనం రేపింది. ఈ కేసులో దోషిగా తేలిన గోవిందచామీ (49) ప్రస్తుతం కన్నూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
🔴LIVE BREAKINGS: ప్రొఫెసర్ పొరపాటు, 138 విద్యార్థులు ఫెయిల్.. ఏంటి సార్ ఇది !
JNTUH: ప్రొఫెసర్ పొరపాటు, 138 విద్యార్థులు ఫెయిల్.. ఏంటి సార్ ఇది !
Breaking news : హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..
Breaking news : యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన