PM Modi With Bill Gates : మైక్రోసాఫ్ట్(Microsoft) వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈరోజు భారత ప్రధాని మోదీ నివాసానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి ఛాయ్ పే చర్చా(Chai Pe Charcha) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దగ్గర నుంచి వ్యవసాయం దాకా అన్ని విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా కృత్రిమ మేథ, భారతదేశం లో ఏఐ టెక్నాలజీ(AI Technology) అభివృద్ధిని మోదీ బిల్గేట్స్కు వివరించారు. సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. దాంతో పాటూ ఫోటో బూత్ ఆప్షన్తో బిల్ గేట్స్తో సెల్పీ కూడా దిగారు ప్రధాని మోదీ.
పూర్తిగా చదవండి..Chai Pe Charcha : కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్తో ప్రధాని మోదీ
కృత్రిమ మేథ నుంచి విద్య, వ్యవసాయం దాకా అన్నీ మట్లాడేసుకున్నారు ప్రధాని మోదీ, టెక్ దిగ్గజం బిల్ గేట్స్. భారత్లో టెక్నాలజీ అభివృద్ధిని బిల్గేట్స్కు మోదీ వివరించి చెప్పారు. ఈరోజు ప్రధాని నివాసంలో బిల్గేట్స్ తో మోదీ చాయ్ పే చర్చాలో పాల్గొన్నారు.
Translate this News: