Umar Ansari : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత, గ్యాంగ్స్టార్ ముఖ్తర్ అన్సారీ(Mukhtar Ansari) (60) జైలులో ఉండగా గురువారం గుండెపోటు(Heart Stoke) తో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగ ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ తన తండ్రి మరణంపై సంచలన ప్రకటన చేశారు. తన తండ్రికి ఆహారంలో విషం ఇచ్చి చంపేశారని ఆరోపించారు. ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ‘ రెండు రోజుల క్రితమే మా నాన్నను కలవడానికి జైలుకువచ్చాను. కానీ సిబ్బంది నన్ను అనుమతించలేదు. ఆయనకు స్లో పాయిజన్(Slow Poison) ఇచ్చినట్లు ఇంతకు ముందు కూడా చెప్పాం. ఇప్పుడ కూడా ఇచ్చారని చెబుతున్నాం. మార్చి 19న మా నాన్నకు ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. మేము కోర్టుకు వెళ్తామని’ ఉమర్ అన్సారీ తెలిపారు.
పూర్తిగా చదవండి..Mukhtar Ansari : ‘మా నాన్నకు విషం ఇచ్చి చంపేశారు’: ఉమర్ అన్సారీ
ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, గ్యాంగ్స్టర్ ముఖ్తర్ అన్సారీ(60) జైలులో ఉండగా గురువారం గుండెపోటుతో మృతి చెందారు. తన తండ్రికి విషయం కలిపిన ఆహారం ఇచ్చి చంపేశారని ఆయన కుమారుడు ఉమర్ అన్సారీ ఆరోపించారు. ఈ విషయంలో తాము కోర్టుకు వెళ్తామన్నారు.
Translate this News: