Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి! ఏపీలోని కడపలో భయంకరమైన మర్డర్ జరిగింది. వెంకటేష్ అనే యువకుడిని బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్ గ్రౌండ్ లో గాజు సీసాతో గొంతు కోసి చంపేశారు. హత్య వెనక రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. By srinivas 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa: ఏపీలోని కడప నగరంలో దారుణమైన మర్డర్ జరిగింది. బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్ గ్రౌండ్ లో వెంకటేష్ అనే యువకుడిని గాజు సీసాతో గొంతు కోసి చంపేశారు. ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి గొడవకు దిగడంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వెంటేష్ హత్య వెనక రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #murder #kadapa-ap #venkatesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి