మెదక్ జిల్లా చేగుంట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మక్కరాజుపేటకు చెందిన నర్సింహులు (58) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లడి మరణం తట్టుకోలేక అత్త నర్సవ్వ కూడా సోమవారం ఉదయం మృతి చెందింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో మక్కరాజు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana: విషాదం.. గంటల వ్యవధిలోనే అల్లుడు, అత్త మృతి
మెదక్ జిల్లా చేగుంట మండలంలో మక్కరాజుపేటకు చెందిన నర్సింహులు (58) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. అల్లడి మరణం తట్టుకోలేక అత్త నర్సవ్వ కూడా సోమవారం ఉదయం మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Translate this News: