PM Modi : చంద్రబాబుకు మోడీ ఫోన్.. కూటమి విజయంపై ప్రశంసలు! ఏపీలో స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి విజయం దాదాపు ఖరారైంది. ప్రధాని మోడీ.. చంద్రబాబుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులపై ప్రశంసలు కురిపించారు. టీడీపీ 133, వైసీపీ 15, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. By srinivas 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి 2024 Elections : ఏపీ (AP) లో స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతున్న టీడీపీ కూటమి (TDP Alliance) విజయం దాదాపు ఖరారైంది. చంద్రబాబు, పవన్, బీజేపీ (BJP) నాయకులపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ (PM Modi) చంద్రబాబు (Chandrababu) కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఏపీలో కూటమి విజయం పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకున్న టీడీపీ మద్ధతు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకం కానుంది. ఇదిలావుంటే.. ఇప్పటికే గెలుపు సంబరాల్లో మునిగితేలుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రాత్రికి అమరావతిలో చంద్రబాబుతో భేటీ కానున్నట్లు సమాచారం. Also Read : నంద్యాలలో కనిపించని అల్లు అర్జున్ క్రేజ్..! #andhra-pradesh #chandrababu #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి