Minister Vangalapudi Anitha : విజయవాడ (Vijayawada) నుంచి రోడ్డు మార్గన గన్నవరం విమానాశ్రయానికి (Gannavaram Airport) చేరుకున్న హోం మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందని..పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి.. ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తామన్నారు. అనంతరం విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.
పూర్తిగా చదవండి..AP: రాష్ట్రంలో పండగ వాతావరణం.. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు: హోం మంత్రి అనిత
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. పెరిగిన పెన్షన్ పంపిణితో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిపాలన కొనసాగిస్తామన్నారు.
Translate this News: