Rythu Runa Mafi: మూడో దఫా రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
TG: మూడో దఫా రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు.
Thummala Nageswara Rao:మూడో దఫా రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గతంలో రుణమాఫీ (Rythu Runa Mafi) సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని అన్నారు. ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం రుణమాఫీ పద్ధతిగా చేయకున్నా.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మండిపడ్డారు. ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ చేస్తామని చెప్పారు.
సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చెప్పారు. పొరపాట్లు సరిచేసి అర్హులందర్నీ రుణ విముక్తుల్ని చేస్తామని తీపి కబురు అందించారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. అర్హులకు రైతు రుణమాఫీ చేసి జరుగుతుందని.. ఎవరు ఆందోళన పడాల్సినఅవసరం లేదని అన్నారు. ప్రభుత్వం అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
Rythu Runa Mafi: మూడో దఫా రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
TG: మూడో దఫా రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు.
Thummala Nageswara Rao:మూడో దఫా రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గతంలో రుణమాఫీ (Rythu Runa Mafi) సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని అన్నారు. ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం రుణమాఫీ పద్ధతిగా చేయకున్నా.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మండిపడ్డారు. ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ చేస్తామని చెప్పారు.
సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చెప్పారు. పొరపాట్లు సరిచేసి అర్హులందర్నీ రుణ విముక్తుల్ని చేస్తామని తీపి కబురు అందించారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. అర్హులకు రైతు రుణమాఫీ చేసి జరుగుతుందని.. ఎవరు ఆందోళన పడాల్సినఅవసరం లేదని అన్నారు. ప్రభుత్వం అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
Also Read: ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా - హరీష్ శంకర్
BIG BREAKING : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా
బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. Short News | Latest News In Telugu | సినిమా
Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి
ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లాలో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న కార్ అదుపు తప్పి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చును. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
పహల్గాం ఉగ్రదాడిని మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు జరిపిన దాడిగానే పరిగణించాలని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
BIG BREAKING : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా
Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్