చంద్రబాబుపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముని జన్మదినాన్ని అబాసుపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజు చంద్రబాబు దీక్ష చేయడం అంటే మహాత్ముని జయంతి విలువలను దిగజార్బడమే అవుతుందన్నారు. అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అన్నారు. న్యాయ స్థానాలు చంద్రబాబును దొంగగా ప్రకటించాయన్నారు. న్యాయస్థానాలు దొంగగా ప్రకటించిన వ్యక్తి జైల్లో దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు కంచాలు మోగించడం ఏంటని మేరుగు నాగార్జున ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Merugu Nagarjuna: మహాత్ముని జయంతిని అబాసుపాలు చేస్తున్నారు
చంద్రబాబుపై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్ముని జన్మదినాన్ని అబాసుపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజు చంద్రబాబు దీక్ష చేయడం అంటే మహాత్ముని జయంతి విలువలను దిగజార్బడమే అవుతుందన్నారు.
Translate this News: