గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్కోట్ జిల్లాలోని టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో మంటలు ఆర్పుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం.. 22 మంది మృతి
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్కోట్ జిల్లాలోని టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
Translate this News: