మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజే రెడ్డి కుమారుడు యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ చీటింగ్ కేస్ నమోదు చేసింది సీఐడీ. దీని మీద రామోజీ, ఆయన కోడలు శైలజా కిరణ్ ఏపీ హైకోర్ట్ లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రావొచ్చని తెలుస్తోంది. అయితే మార్గదర్శి బాధితుడు గాదిరెడ్డి యూరిరెడ్డి, తరపు న్యాయవాది డి.శివరామిరెడ్డి కేసు వివరాలను ఈరోజు తెలిపారు. తామను ఏవిధంగా చీటింగ్ చేశారో యూరిరెడ్డి చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..Margadarsi cheating case:నన్ను అయోమయంలో పెట్టి రామోజీ షేర్లు మార్చుకున్నారు-యూరిరెడ్డి
మార్గదర్శి బాధితుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్ పై కేసు నమోదు చేసింది సీఐడీ. సెక్షన్ 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయ్యింది. అయితే అసలు కేసులు ఎందుకు పెట్టారో ఆ వివరాలను ఫిర్యాదు దారుడు యూరి రెడ్డి, ఆయన తరుఫు లాయర్ ఈరోజు తెలిపారు.
Translate this News: