Suicide Deaths : మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్కు చెందిన చింద్వారా జిల్లాలోని బోదల్ కచ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులను హత్య చేసిన వ్యక్తి మతి స్థిమితంగా లేనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Crime : 8 రోజుల క్రితం పెళ్లి.. 8 మందిని చంపి.. తాను కూడా చచ్చాడు!
మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింద్వారా జిల్లాలోని బోదల్ కచ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది.
Translate this News: