Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి

కడపలో గువ్వలచెరువు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Andhra Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి

కడపలో గువ్వలచెరువు ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. కారులోని వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లి వాసులుగా గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు