Maha Lakshmi Scheme Zero-Ticket: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్జెండర్లకు వయసుతో సంబంధం లేకుండా ఉచిత ప్రయాణం (Free Bus) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న మధ్యాహ్నం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే గత వారం రోజులకుగా వీరికి ఎలాంటి టికెట్ ఇవ్వడం లేదు. అయితే ఇప్పడు తాజాగా జీరో టికెట్లు అమల్లోకి వచ్చాయి. గురువారం అర్థరాత్రి 12 దాటిన తర్వాత మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ టికెట్లు ఇచ్చే మిషన్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ను పొందుపరిచారు (TSRTC). బుధవారం రాత్రి ప్రయోగాత్మకంగా జీరో టికెట్ ఇవ్వడాన్ని నిర్వహించారు. చివరికి సాఫ్ట్వేర్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు జీరో టికెట్ అమల్లోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Free Bus in Telangana: నేటీ నుంచి జీరో టికెట్లు జారీ.. గుర్తింపు కార్టు లేకుంటే నో టికెట్
తెలంగాణలో మహిళలకు జీరో టికెట్ అందుబాటులోకి వచ్చింది. ఈరోజు (శుక్రవారం) నుంచి కండక్టర్లు మహిళలకు జీరో టికెట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ లేదా మరో ఏదైన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.
Translate this News: