PM Modi slams TMC: రానున్న లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400లకు పైగా ఎంపీ సీట్లు గెలవాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపీ (BJP). ఈ క్రమంలో దేశంలో వరుస పర్యటనలు చేపట్టారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పశ్చిమ బెంగాల్ లో (West Bengal) పర్యటించారు ప్రధాని మోడీ. జల్పాయిగురిలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడికి దిగారు.
పూర్తిగా చదవండి..PM Modi: ప్రధాని మోడీ సంచలన ప్రకటన
పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ పర్యటనలో సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోడీ. దేశ వ్యాప్తంగా సోదాల్లో ఈడీ అధికారులు రూ.3 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారని.. ఆ డబ్బంతా పేద ప్రజలకు పంచేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
Translate this News: