DK Aruna: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: డీకే అరుణ

తప్పుడు హమీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అన్నారు డీకే అరుణ. తెలంగాణ ప్రజలకు మోసం చేసింది చాలక, ఇప్పుడు ఐదు గ్యారెంటీల పేరుతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆ పార్టీ మేనిఫేస్టో విడుదల చేసిందంటూ ధ్వజమెత్తారు.

DK Aruna: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది: డీకే అరుణ
New Update

DK Aruna: తప్పుడు హమీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని అన్నారు డీకే అరుణ. తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలక, ఇప్పుడు ఐదు గ్యారెంటీల పేరుతో దేశ ప్రజలకు తప్పుదోవ పట్టించేలా ఆ పార్టీ మేనిఫేస్టో విడుదల చేసిందంటూ ధ్వజమెత్తారు.

#dk-aruna #lok-sabha-elections #congress-manifesto
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe