Pradhan Mantri Fasal Bima Yojana Scheme in Telangana: ఇవాళ సచివాలయంలో వ్యవసాయ శాఖ పథకాలపై (Agriculture Schemes) సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎం రేవంత్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. త్వరలనే రెండు కమిషన్లను ప్రకటించబోతున్నాం అని అన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
రైతు, ఎడ్యుకేషన్ కమిషన్లను త్వరలోనే ప్రకటించబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో తమ ప్రభుత్వం చేరుతున్నట్లు తెలిపారు.
Translate this News: