Hyderabad Crime : ఐదేళ్ల క్రితం నిండు గర్భిణిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో తుది తీర్పు వెలువడింది. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో జరిగిన ఈ ఇష్యూపై శుక్రవారం తుది విచారణ చేపట్టిన కూకట్పల్లి సెషన్స్ కోర్టు (kukatpally) నిందితులకు జీవిత ఖైదు విధించింది. మొత్తం 65 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. డీఎన్ఏ (DNA) నివేదిక, ఇతర ఆధారాలతో తీర్పు వెల్లడించిది.
పూర్తిగా చదవండి..Hyderabad: ఆ దుర్మార్గులు చచ్చేదాకా జైలులోనే.. కూకట్పల్లి కోర్టు సంచలన తీర్పు
2018లో 8 నెలల గర్భిణిని అత్యంత దారుణంగా చంపి ఎనిమిది ముక్కలు చేసిన కేసులో నలుగురు నిందితులకు కూకట్పల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 65 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. డీఎన్ఏ, ఇతర ఆధారాలతో తుది తీర్పు వెల్లడించింది.
Translate this News: