Nursing College Karunya Sucide Case: ఇప్పటికీ వీడని మిస్టరిగానే మిగిలిపోయిన నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కారుణ్య సూసైడ్ నోట్ను పోలీసులు ఇంతవరకూ బహిర్గతం చేయకపోగా.. సూసైడ్ లేఖలో సున్నితమైన అంశాలున్నాయని, అందుకే గోప్యంగా ఉంచుతున్నట్లు చెబుతున్నారు. సూసైడ్ లేఖ బహిర్గతమైతే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండగా.. దీనిని ఎందుకు కొనసాగిస్తున్నారనే అంశం హాట్ టాపిక్ గా మారింది.
పూర్తిగా చదవండి..Kothagudem: నర్సింగ్ స్టూడెంట్ సూసైడ్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!
మిస్టరిగానే మిగిలిపోయిన నర్సింగ్ స్టూడెంట్ కారుణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్ లేఖలో సున్నితమైన అంశాలున్నాయనే కారణంగా లేఖను బహిర్గతం చేయట్లేదని పోలీసులు చెబుతున్నారు. తోటి విద్యార్థుల వేధింపుల కారణంగానే కారణ్య చనిపోయారని ప్రచారం జరుగుతోంది.
Translate this News: