AB De Villiers : భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit), విరాట్ కోహ్లి(Kohli) ని తిరిగి T20 జట్టులోకి తీసుకోవడంపై సౌతాఫ్రికా(South Africa) మాజీ ఆటగాడు ఏ.బీ. డివిలియర్స్(A.B. de Villiers) పాజిటివ్ గా స్పందించారు. వీరిద్దరూ 2022 ప్రపంచకప్(World Cup) తర్వాత T20Iలో పాల్గొనలేదు. దీంతో ఎంతోమంది యువకులను కాదని వీరిద్దరినీ ఎంపికచేయడంపై పలు దానిపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ క్రమంలోనే భారత సూపర్ స్టార్లకు మద్దతుగా నిలిచిన డివిలియర్స్.. మెనేజ్ మెంట్ నిబద్ధతను మెచ్చుకున్నారు.
పూర్తిగా చదవండి..INDIA : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందే : ఏబీ డివిలియర్స్
విరాట్, రోహిత్లను టీ20 జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ అన్నారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం చాలా ముఖ్యం. వాళ్లు భారత్ కు టీ20 ప్రపంచకప్ను అందించగలరు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
Translate this News: