AB De Villiers: ఆర్సీబీ కెప్టెన్ అతడే.. మరో ఆప్షన్ లేదన్న ఏబీడీ!
ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు చేపడతాడని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. కోహ్లీ తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదన్నాడు. ఇప్పుడున్న టీమ్ లో విరాట్ మాత్రమే కెప్టెన్గా చేయగలడు. మంచి ఫామ్తో పాటు ఫిట్గా ఉన్నాడని ఏబీడీ తెలిపాడు.