Telangana: రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు సంచరిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పిల్లలను స్వయంగా తల్లిదండ్రులే స్కూళ్లలో దింపి.. సాయంత్రం వారే ఇంటికి తీసుకొస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: కిడ్నాప్ ముఠాల కలకలం.. అమాయకులను కొడితే జైలుపాలే!
రాష్ట్రవ్యాప్తంగా చిన్నపిల్లల కిడ్నాప్ వార్తలు సంచలనం రేపుతున్నాయి. స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందున్నారు. కొత్తగా కనిపించిన వ్యక్తులను దాడులు చేస్తుండగా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అమాయకులను కొడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
Translate this News: